Exclusive

Publication

Byline

తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

భారతదేశం, మే 5 -- తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ నర్సింగ్‌ ఆఫీసర్‌(స్టాఫ్ నర్స్) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. గతేడాది నవంబర్ 23న 2,322 నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి పరీ... Read More


అన్నదాత సుఖీభవ పథకంపై బిగ్ అప్డేట్, అర్హుల ఎంపికపై మార్గదర్శకాలు జారీ

భారతదేశం, మే 5 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద మూడు విడతల్లో ఏటా రూ.20 వ... Read More


జూన్ 1న డల్లాస్ లో బీఆర్‌ఎస్‌ రజతోత్సవ వేడుకలు, ముఖ్య అతిథిగా కేటీఆర్

భారతదేశం, మే 5 -- వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుందని బీఆర్‌ఎస్‌ గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్‌ మహేష్‌ బిగాల అన్నారు. ఈ సభతో తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆ... Read More


ఏపీలో కుట్టుమిషన్ల శిక్షణ పేరుతో రూ.154 కోట్ల భారీ స్కామ్- మాజీ మంత్రి చెల్లుబోయిన

భారతదేశం, మే 4 -- సీఎం చంద్రబాబు ఏ పథకం తీసుకొచ్చిన దానివెనుక ఒక స్కామ్ త‌ప్పకుండా ఉంటుందని మాజీ మంత్రి, వైసీపీ నేత చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. అలాంటిదే కొత్తగా మ‌రో స్కాం బ‌య‌ట‌కొచ్చిందన్న... Read More


మే నెలలోనే అన్నదాత సుఖీభవ, త్వరలోనే మిగిలిన నామినేటెడ్ పోస్టులు భర్తీ - సీఎం చంద్రబాబు

భారతదేశం, మే 4 -- త్వరలోనే మిగిలిన నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని సీఎం చంద్దరబాబు అన్నారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులతో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహ... Read More


పది పాసైన వారికి గుడ్ న్యూస్, టాటా ఏటీఎస్ కేంద్రాల్లో పారిశ్రామిక శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు

భారతదేశం, మే 4 -- పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు పారిశ్రామిక శిక్షణ ఇస్తున్న ఐటీఐలలో అధునాతన సాంకేతిక శిక్షణ కేంద్రాలు(ఏటీఎస్) ఏర్పాటుచేస్తున్నారు. ఈ ఏటీఎస్లకు టాట... Read More


ముగిసిన తెలంగాణ ఈఏపీసెట్-2025 పరీక్షలు- ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్ షీట్లు విడుదల

భారతదేశం, మే 4 -- తెలంగాణ ఈఏపీసెట్-2025 పరీక్షలు ప్రశాంతంగా ముగిశా యి. జేఎన్టీయూ హైదరాబాద్ నిర్వహించిన ఈ పరీక్షలకు దాదాపు 93 శాతం పైగా హాజరు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్ర... Read More


ఏపీలో భారీగా అక్రమ మైనింగ్, వెనుక టీడీపీ ఎంపీ- మాజీ మంత్రి అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

భారతదేశం, మే 4 -- "ఏపీలో 150-200 మైన్స్ ఉంటే, వాటిలో యాక్టీవ్ మైన్స్ 100 వరకూ ఉంటాయి. కానీ.. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఈ 10 నెలల్లో కేవలం 30 మైన్స్‌ను మాత్రమే సెలెక్టీవ్‌గా ఓపెన్ చేశారు. రాష్ట్... Read More


చిక్కుల్లో యూట్యూబర్ అన్వేష్- డీజీపీ, ప్రభుత్వ పెద్దలపై బెట్టింగ్ యాప్ ఆరోపణలు, కేసు నమోదు

భారతదేశం, మే 4 -- బెట్టింగ్ యాప్ లు ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్నాయి. బెట్టింగ్ యాప్ ల వల్ల అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఎంతో మంది ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్ లప... Read More


ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగుపాటుకు ముగ్గురు మృతి- అధికారులను అలర్ట్ చేసిన ప్రభుత్వం

భారతదేశం, మే 4 -- ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలు, ఉరుములు పిడుగులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షా... Read More